సిక్వాల్ సమాజ్ ఆధ్వర్యంలో గురుపౌర్ణమి ఊరేగింపు

75చూసినవారు
సిక్వాల్ సమాజ్ ఆధ్వర్యంలో గురుపౌర్ణమి ఊరేగింపు
గురుపౌర్ణమి సందర్భంగా సిక్వాల్ సేవా సంఘ్ సమాజ్ ఆధ్వర్యంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఆదివారం హైదరాబాద్ బేగంబజార్ దాల్ మండి నుంచి నిర్వహించే ఊరేగింపులో గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, బీఆర్ఎస్ నాయకుడు ఎమ్. ఆనంద్ కుమార్ గౌడ్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సమాజ్ నిర్వాహకులు వారిని పూల మాలలతో సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్