తైక్వాండో పోటీల్లో ఏడుగురికి గోల్డ్ మోడల్స్

81చూసినవారు
తైక్వాండో పోటీల్లో ఏడుగురికి గోల్డ్ మోడల్స్
స్కూల్ గేమ్స్ పెడరేషన్ అఫ్ ఇండియా 2024-2025 పోటీల్లో ఎంజే ఇంటర్నేషనల్ స్టంట్ మాస్టర్ తైక్వాండో అకాడమి అథ్లేటిక్స్ విజేతలుగా నిలిచి తమ సత్తాను చాటారు. హైదరాబాద్ లోని జీయగూడకు చెందిన అథ్లెటిక్స్ పలు పథకాలు పొందారు. 7 బంగారు. 3 సిల్వర్, 3 బ్రాంజ్ మోడల్స్ గెలిచారు. పథకాలు సాధించిన వారిని పలువురు ప్రముఖులు ప్రత్యేకంగా అభినందించారు. గోల్డ్ మెడల్స్ గెలిచిన వారు స్టేట్ లెవెల్ కు అర్హత పొందారు.

సంబంధిత పోస్ట్