అమానుషం తండ్రిని హత్య చేసిన తనయుడు

13267చూసినవారు
డ్రగ్స్ కు బానిసగా మారిన ఓ కుమారుడు ఉన్మాదిగా మారాడు. మందలించిన పాపానికి కన్న తండ్రిని కడతేర్చాడు కసాయి కొడుకు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కయాంజల్ లోని ఆరెంజ్ అవెన్యూలో ఘటన జరిగింది. తండ్రి రవీందర్ కొడుకు వ్యసనాలకు బానిసగా మారడంతో వేదనకు గురయ్యాడు. తనయుడులో మార్పుకోసం పరితపించాడు. మారాలని అడిగినందుకు పెట్రోల్ పోసి నిప్పు
పెట్టడంతో మంటలను తట్టుకోలేక అక్కడికక్కడే మృతి చెందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్