సీఎం సహయనిధికి రూ. 25 లక్షల విరాళం

61చూసినవారు
వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నీదికి ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ 25 లక్షల రూపాయల విరాళం అందజేసింది. గురువారం జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ప్రెసిడెంట్ ఘట్టమనేని అధిశేషగిరి రావు కలిశారు. రూ. 25లక్షల చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ సభ్యులను సీఎం అభినందించారు.

సంబంధిత పోస్ట్