లంగర్ హౌస్ లో కార్వాన్ ఎమ్మెల్యే ప్రచారం

59చూసినవారు
లంగర్ హౌస్ డివిజన్ పరిధిలో కార్వాన్ ఎమ్మెల్యే కౌసార్ మొహియుద్దీన్ ఆదివారం ప్రచారం నిర్వహించారు. డివిజన్ పరిధి పతే దర్వాజా, తదితర ప్రాంతాల్లో ఇంటింటికి తిరుగుతూ అసదుద్దీన్ ఓవైసీకి మద్దతు ఇవ్వాలని కోరారు. మే 13న జరిగే పోలింగ్ లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ప్రచారంలో ఎంఐఎం కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్