ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకున్న వెంకయ్య నాయుడు

79చూసినవారు
ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకున్న వెంకయ్య నాయుడు
ఖైరతాబాద్ మహా గణపతిని గురువారం మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, వారికి ఎటువంటి విఘ్నాలు వాటిల్లకూడదని గణపయ్యను ప్రార్తించినట్లు తెలిపారు. గణేష్ ఉత్సవాలు సమైక్యతకు, సామాజిక సద్భవానికి ప్రతీక అని, ప్రజలందరూ హిందూ ధర్మ పరిరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్