బోయలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి..

81చూసినవారు
ఎన్నికల సమయంలో వాల్మీకి బోయలకు ఇచ్చిన హామీని నిలబెట్టాలని బోయ హక్కుల పోరాట సమితి (బి హెచ్ పి ఎస్) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమితి అధ్యక్షుడు గోపి బోయ మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో వాల్మీకి బోయలకు తీవ్ర అన్యాయం జరిగిందని మాట్లాడిన ఇప్పటి ముఖ్యమంత్రి తమ సమస్యలపై దృష్టి సారించకపోవడం విచారకరమని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్