జంట నగరాల్లో ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి 26 వ తేది ఉదయం 6 గంటల వరకు వైన్ షాప్ లు మూతపడ్డాయి. బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు కూడా బంద్ పెట్టాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. హోలీ సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్ తో పాటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో మద్యం అమ్మ కాలు జరగకుండా వైన్స్ను మూసి ఉంచాలని సూచించారు.