రంగారెడ్డి నగర్ డివిజన్ గిరి నగర్ లోని నాగ దేవత దేవాలయంలో నాగ పంచమిని పురస్కరించుకొని నిర్వహించిన నాగ దేవత కల్యాణోత్సవ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె. పి. వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కె. పి. వివేకానంద్ మాట్లాడుతూ అమ్మవారి దీవెనలతో గ్రహ దోషాలు తొలగి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని అన్నారు.