నూతన ఫాలసిని ఆవిష్కరించిన సీఎం

74చూసినవారు
సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు నూతన పాలసీని సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో కలిసి బుధవారం ఆవిష్కరించారు. దీనిని తయారు చేసే క్రమంలో రాష్ట్ర జీడీపీ, ఉపాధి కల్పన, ఎగుమతుల, కొత్త ఆవిష్కరణలు వంటి అంశాల్లో ఎంఎస్ఎంఈ ప్రదర్శనలను విశ్లేషించి రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మేల్యేలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్