కేంద్రంలో ఏర్పడేది ఇండియా కూటమి ప్రభుత్వమే: సర్వే సత్యనారాయణ

588చూసినవారు
కేంద్రంలో ఏర్పడేది ఇండియా కూటమి ప్రభుత్వమేనని మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ అన్నారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. తను అనుకుంటే టీపీసీసీ అధ్యక్ష పదవి, రాజ్యసభ ఎంపీతో పాటు గవర్నర్ అయ్యే అర్హత ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ కూడా ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్