రైతులను అన్
యాయం చాయం చేసిన వ్యక్
తి సీఎం జగన్ అని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నార
ు. "రైతుల కోసం జగన్ రూ.3 వేల కోట్ల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారా? ఇప్పటి వరకు 2.25 లక్షల
ఉద్యోగాలు ఖాళీగానే
ఉన్నాయి
. ఐదేళ్లు పాలించిన జగన్.. వాటిని భర్తీ చేయకుండా గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా? మద్యపానం నిషేధం కాలేదు సరికదా.. నాసిరకం మద్యం అ
మ్ముతూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారు." అని కొయ్యలగూడెం సభలో ఆమె మండిపడ్డారు.