డ్రాగన్ కుంపు, మార్షల్ ఆర్ట్స్ అకాడమీ మాస్టర్ ఉదయ్ అధ్వర్యంలో పాపిరెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ఆస్బెస్టాస్ కాలనీలో ఆది అరం నిర్వహించిన బెల్ట్ టెస్ట్ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 200 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారికి మంచి క్రమ శిక్షణతో పాటు శారీరక దృఢత్వాన్ని, అత్మరక్షణను నేర్పిస్తున్న ఉదయ్ ను అభినందించారు