అమృత నగర్ తండాలో ఎమ్మెల్యే పర్యటన

67చూసినవారు
కూకట్ పల్లి నియోజకవర్గం ఫతేనగర్ డివిజన్ పరిధి అమృత నగర్ మూసి పరివాహక ప్రాంతంలో నివాసం ఉండే వాళ్లకు ఇండ్లను కేటాయించినట్టుగా ఫతేనగర్ డివిజన్ అమృత నగర్ తండాలో ఉన్న కుటుంబాలకు కూడా ఇండ్లను ఇవ్వాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నియోజకవర్గం లోని నాలా పరివాహక ప్రాంతాలలో నివసించే అమృత నగర్ తండాలో మంగళవారం ఎమ్మెల్యే , కూకట్ పల్లి జోనల్ కమిషనర్ తో కలిసి పర్యటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్