ప్రశాంతంగా ఉన్న హైదారాబాద్ ను నాశనం చేస్తున్నారు

62చూసినవారు
కూకట్ పల్లి నియోజకవర్గం కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇంటి వద్ద శుక్రవారం ప్రెస్ మీట్ జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలీసులు ఎమ్మెల్యేల ఇండ్లచుట్టూ ఉండి హౌస్ అరెస్టు చేయడం మంచిది కాదు అని అన్నారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయడం చాలా దారుణం అని తెలియజేశారు. ప్రశాంతంగా ఉన్న హైదారాబాద్ ను నాశనం చేస్తున్నారు. సైబరాబాద్ కమిషనరెట్ ఏర్పడిన నాటి నుండి ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరుగలేదు.

సంబంధిత పోస్ట్