కూకట్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్ప రెడ్డి

53చూసినవారు
కూకట్ పల్లి నియోజకవర్గం కూకట్ పల్లి
నూతనంగా నియమితులైన కూకట్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్ప రెడ్డి మంగళవారం పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎపుడు రైతుల శ్రేయస్సు కొరకు కృషి చేస్తుందన్నారు. రైతుల సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తానని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్