రికార్డు స్థాయిలో అస్తి పన్ని వసూళ్లు.. కమిషనర్ అభినందన

84చూసినవారు
అస్థి పన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ రికార్డు స్థాయిలో అద్భుతమైన వసూళ్లను సాధించిందని కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. జీహెచ్ఎంసీ 2023-24 విద్య సంవత్సరానికి రికార్డు స్థాయిలో అస్తి పన్ను వసూలైన నేపథ్యంలో అందుకు కృషి చేసిన అధికారులు, సిబ్బందికి బుధవారం బంజారా భవన్ లో అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రికార్డు స్థాయిలో అస్తి పన్ను వసూళ్లకు కృషి చేసిన అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్