ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఊరుకోబోం: ఎమ్మెల్యే

570చూసినవారు
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నేడు తన క్యాంప్ కార్యాలయం వద్ద కూకట్పల్లి డివిజన్ ప్రజలు, కాలనీ అసోసియేషన్ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం సోమవారం నిర్వహించారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ. తన గెలుపు కోసం కృషి చేసిన కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా తాను ముందుంటానని, వెనకాడే ప్రసక్తే లేదని, అవసరమైతే నిరాహార దీక్షకు దిగుతానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్