ఉద్యమానికి ఊపిరి భాగ్యనగరం

57చూసినవారు
ఉద్యమానికి ఊపిరి భాగ్యనగరం
ప్రజల బలిదానాలు అనేక మంది పోరాటాల అలితంగా 2014 జూన్ 2 న తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. రాష్ట్రం ఏర్పడి పదేళ్లయిన ఇప్పటికీ నగరంలోని పలు ప్రాంతాలు ఆనాటి ఘటనలను గుర్తు చేస్తుంటాయి. 2009 నవంబర్ 29 న ఎల్బీ నగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి బలిదానం, 2010 జనవరి 3 న ఓయూలో విద్యార్థి మహా గర్జన, 2011 మార్చి 10న భాగ్యనగరంలో మిలియన్ మార్చ్, 2011 సెప్టెంబర్ 13న ప్రారంభించిన సకలజనుల సమ్మె మలిదశ ఉద్యమంలో ఓ మైలురాయిగా నిలిచింది.

సంబంధిత పోస్ట్