చాదర్ ఘాట్ లోని కేర్ నెట్వర్క్ సిబ్బంది నిర్లక్ష్యం

53చూసినవారు
జనరల్ వార్డ్ లో బ్రెయిన్ స్ట్రోక్ సమస్య తో నాగర్ కర్నూల్ జిల్లా ఉమ్మాపూర్ గ్రామానికి చెందిన పొలమురి ఎల్లమ్మ (65)చికిత్స పొద్దుతుంది. సోమవారం తెల్లవారుజామున వార్డ్ లో సిబ్బంది. సెక్యూరిటీ గార్డ్ లు నిద్ర పోవడంతో ఎల్లమ్మ వార్డ్ నుంచి బయటకి ఆసుపత్రి అంతా తిరుగుతూ కుప్పకూలి పోయింది. ఎల్లమ్మ లేకపోవడం గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రి సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఆసుపత్రిలో వేదకగా నేలపై విగత జీవిగా పడి ఉంది

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్