కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించిన యువజన విద్యార్థ నాయకులు

58చూసినవారు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించిన యువజన విద్యార్థి సంఘాల నాయకులు ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, అవకతవకలపై ఎన్టిఎని రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ముట్టడించిన నేతలు. నీట్ సమస్య పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అపాయింట్ మెంట్ కోరగా అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో మండిపడ్డ యువజన విద్యార్థి సంఘాల నాయకులు కిషన్ రెడ్డి ఇంటి ముందు బయట ఉంచారు.

సంబంధిత పోస్ట్