ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

50చూసినవారు
ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా శనివారం మల్కాజిగిరి చౌరస్తా, ఆర్. కే నగర్, వినాయక నగర్ ప్రదేశాలలో మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ బీజేపీ పార్టీ జెండా ఎగుర వేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రాంబాబు, బాలింగం, ఆనంద్, అంజయ్య గుప్తా, నందు, మురళి, శ్రీకాంత్, మహేందర్, రవి, సాయి పటేల్, సంతోష్, గోపాలకృష్ణ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్