ఒకేసారి 2లక్షల రుణమాఫి చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా..

1100చూసినవారు
రైతులకు రూ. 2 లక్షల రుణమాఫి ఒకేసారి అమలు చేస్తే తను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ మల్కాజ్ గిరి ఎంపి అభ్యర్థి ఈటెల రాజేందర్ సవాల్ విసిరారు. ఆదివారం అల్వాల్ పరిధిలోని హెచ్ఏంటీ కాలనీ. బృందావన్ కాలనీ, అల్వాల్ హిల్స్ కాలనీలలో మహేందర్ రెడ్డి అధ్వర్యంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఈటెల మాట్లాడుతూ. బీఆర్ఎస్ కు మల్కాజ్ గిరి పరిధిలో డిపాజిట్లు కూడా రావని చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్