కృతజ్ఞత సభలో పాల్గొన్న మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్

51చూసినవారు
కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో 4వ వార్డులో ఆదివారం నిర్వహించిన కృతజ్ఞత సభలో మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కంటోన్మెంట్ లో ఏళ్ల తరబడి ఉంటున్న వారికి జీవో 58, 59 కింద ఇండ్ల స్థలాలు రెగ్యులరైజ్ అయ్యేలా చూస్తామని తెలిపారు. స్థానికంగా ఉండే వారికి తమ భూమిపై హక్కులు కల్పించేలా కేంద్రంతో, కంటోన్మెంట్ బోర్డుతో మాట్లాడతానని ఈటెల భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్