మల్కాజ్ గిరి పార్లమెంట్ సీటు గెలిచి సీఎంకి కానుకగా ఇవ్వాలి

1050చూసినవారు
మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని, ఇప్పుడు ఆ పార్లమెంట్ సీటును మరోసారి గెలిపించి సీఎంకి కానుకగా ఇవ్వాలని కూకట్ పల్లి కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ బండి రమేష్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం శుక్రవారం బోయిన్పల్లిలో నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్