నీట్ పరీక్షను రద్దు చేయాలి

55చూసినవారు
కేంద్ర ప్రభుత్వం వెంటనే నీట్ పరీక్షను రద్దు చేయాలని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ వెంకట్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్ నల్లకుంటలో ఆయన మాట్లాడుతూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నీట్ అంశంపై మాట్లాడటానికి అపాయింట్మెంట్ ఇవ్వలేదని అన్నారు. అతని ఇంటి వద్దకు వెళ్లిన, ఆందోళన చేసిన విద్యార్థి యువజన సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు.

సంబంధిత పోస్ట్