డివిజన్ సమస్యలు తీర్చండి కార్పొరేటర్

76చూసినవారు
డివిజన్ సమస్యలు తీర్చండి కార్పొరేటర్
బోడుప్పల్ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో మేయర్ తోటకూర అజయ్ యాదవ్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్ భూక్య సుమన్ పాల్గొని 21 డివిజన్ అభివృద్ధి, పలు సమస్యలపై మాట్లాడారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, కుక్కల నియంత్రణ, పార్క్ ల అభివృద్ధి గురించి ప్రత్యేకంగా మాట్లాడారు అందుకు కౌన్సిల్ సభ్యులు మద్దతు తెలుపగా మేయర్ సానుకూలంగా స్పందిస్తూ త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్