ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కార్పొరేటర్ భూక్య సుమన్ దంపతులు

53చూసినవారు
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కార్పొరేటర్ భూక్య సుమన్ దంపతులు
బోడుప్పల్ నగరపాలక సంస్థ 21 డివిజన్ గౌరవ కార్పొరేటర్ *శ్రీ భూక్య సుమన్ కుటుంబ సభ్యులు* డివిజన్ పరిధిలోని సాయిభవానినగర్, ఈస్ట్ బాలాజీహిల్స్, కాలనీల్లోని గణేష్ మండపాలను సందర్శించి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఈ కార్యక్రమాల్లో డివిజన్ సీనియర్ నాయకులు ఎలుగొండయ్య, డివిజన్ నాయకులు, కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్