నాకైతే ఏ నోటీసులూ రాలేదు

52చూసినవారు
కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపిస్తానన్న కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ బుధవారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో మీడియాతో స్పందించారు. నాకైతే ఏ నోటీసులూ రాలేదు. ఆయన చెప్పినదానికి నేను కౌంటర్ మాట్లాడా. అది ఆయనకు బాధ కలిగిస్తే ఏం చేస్తాడో చేసుకోనివ్వండి. తర్వాత మేమేం చేయాలో అది చేస్తాం. నేను ఏదైనా ఓపెన్ గా మాట్లాడతా. కేటీఆర్ నోరు దగ్గర పెట్టుకోవడం మంచిది అని చెప్పా అంతే అని ఆమె వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్