పలు వినాయక మండపాలను సందర్శించిన మున్సిపల్ మేయర్

81చూసినవారు
పలు వినాయక మండపాలను సందర్శించిన మున్సిపల్ మేయర్
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్ మరియు 18వ డివిజన్ లో వినాయక మండపాలను సందర్శించి, అన్నదాన కార్యక్రమం లో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో స్థానిక కార్పొరేటర్లు బింగి జంగయ్య యాదవ్, హేమలత జంగా రెడ్డి, కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్, మరియు కొత్త కిషోర్ గౌడ్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్