పూజా కార్యక్రమంలో పాల్గొన్న సింగరెడ్డి పద్మారెడ్డి

51చూసినవారు
పూజా కార్యక్రమంలో పాల్గొన్న సింగరెడ్డి పద్మారెడ్డి
వినాయక చవితి నవరాత్రులు సందర్బంగా బోడుప్పల్ ఎన్ఐన్ కాలనీ రోడ్ నంబర్ 1నందు వినాయక పూజ లో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 5వ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ యాదవ్, మల్లేష్ గౌడ్, శ్రీపాల్ రెడ్డి, హైమరావు, వెంకట్ గుప్తా, విశ్వనాధ్ నాయక్, వినోద్, సోమన్న మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్