మాక్ టెస్ట్ తో విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించవచ్చు

56చూసినవారు
మాక్ టెస్ట్ తో విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించవచ్చు
నేషనల్ అచీవ్మెంట్ సర్వే (ఎన్ఏఎస్) మాక్ టెస్ట్ తో విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించవచ్చుని ఎంఈవో వసంతకుమారి అన్నారు. శామీర్ పేట మండలలోని ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం 3, 6, 9వ తరగతులకు ఎన్ఏఎస్ మాక్ పరీక్షలు నిర్వహించారు. మండలంలోని ఎంపీపీఎస్, మజీద్ పూర్ గ్రామ జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులు ఎన్ఏఎస్ పరీక్షలను సద్వినియోం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్