పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం

84చూసినవారు
పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నారాయణ చెరువు ఎఫ్. టి. ఎల్ ప్రాంతాన్ని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శనివారం సందర్శించి నారాయణ చెరువు ముంపు బాధితులతో మాట్లాడారు. ఎవరు అధైర్యపడవద్దని బాధితులకు భరోసా కల్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలను కన్నీరు పెట్టిస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్