చెంగిచెర్ల బాధితులను పరామర్శించిన కేంద్రమంత్రి

607చూసినవారు
బోడుప్పల్ కార్పోరేషన్ పరిధిలోని చెంగిచెర్ల గ్రామంలో అన్య మతస్తుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ గిరిజన మహిళలను కేంద్ర మంత్రి, బిజెపి తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి సోమవారం పరామర్శించారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారికి ఆయన భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్