ఆల్వాల్ పోలీసు స్టేషన్ పరిధిలో మహిళ ఆత్మహత్య

52411చూసినవారు
మేడ్చల్ జిల్లా ఆల్వాల్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎమ్ హెచ్ ఆర్ కాలనీలో కవిత రెడ్డి (26) ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కవితా రెడ్డి కిమ్స్ హాస్పిటల్ లో పనిచేస్తుండగా, భర్త మధుసూదన్ రెడ్డి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేస్తున్నారు. కవిత రెడ్డి సిద్దిపేట జిల్లా చిట్యాల స్వగ్రామం. ఇద్దరికి వివాహం జరిగి 8 నెలలు అవుతుందని స్థానికులు తెలిపారు. ఆల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్