ముషీరాబాద్ లో దానం ఎన్నికల ప్రచారం

53చూసినవారు
హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ పాల్గొని ఇంటి ఇంటికి తిరుగుతూ కాంగ్రెస్ విడుదల చేసిన గ్యారంటీలను వివరించారు. వారి వెంట స్థానిక ఇంచార్జి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, స్థానిక నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్