కాంగ్రెస్ కు ఎంప్లాయిస్ యూనియన్ హెచ్చరిక

73చూసినవారు
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం విషయమై కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోతే గత బీఅర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని టీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు బాబు, వెంకన్న హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్ విఎస్టీ హాల్లో వారు మాట్లాడుతు కార్మికులకు 2013కు సంబంధించిన బాండ్ డబ్బులను వెంటనే విడుదల చేయాలని, సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.

సంబంధిత పోస్ట్