ఆర్టిసి క్రాస్ రోడ్డులో వామపక్ష పార్టీల నేతలు నిరసన

575చూసినవారు
కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై కేసులు బనాయించి వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం సరికాదని వామపక్ష పార్టీల నేతలు అన్నారు. శనివారం ఆర్టీసీ క్రాస్ రోడ్లో వామపక్ష పార్టీల అధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. నేతలు అజీజ్ పాషా, వీరయ్య, పశ్య పద్మ, సీపీఐ ఏంఎల్ న్యూ డెమోక్రసీ నేత గోవర్ధన్ చలపతి రావు, డీజే నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్