శాంతి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే ముఠా గోపాల్

81చూసినవారు
రాంనగర్ జై దుర్గ భవాని ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం శాంతి పూజ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై దుర్గ మాతకు పూజలు చేశారు. అనంతరం అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వి. శ్రీనివాస్ రెడ్డి, ముచ్చకుర్తి ప్రభాకర్, నాగులు యాదవ్, గొల్ల శ్రీను, శంకర్ ముదిరాజ్, నవీన్ యాదవ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్