రాధాకిషన్ బెయిల్ పై తీర్పు వాయిదా

67చూసినవారు
ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు బెయిల్ పై మంగళవారం నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. కేసు దర్యాప్తు దశలో ఉన్నందున రాధాకిషన్ కు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. కాగా ఇప్పటికే రాధాకిషన్ రావు జ్యుడీషియల్ రిమాండ్ పూర్తయిందని, పోలీస్ కస్టడీ సైతం అయిపోయిందని నిందితుడి తరఫు న్యాయవాది తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఎల్లుండికి(మే 2వ తేదీకి) వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్