బీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ నాయకులు

82చూసినవారు
33% మహిళ రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకురాళ్ళు ఆందోళన చేపట్టారు. బుధవారం నగరంలోని బీజేపీ కార్యాలయం ముట్టడికి సునిత రావు అధ్వర్యంలో గాంధీభవన్ నుంచి భారీగా తరలివెళ్లారు. ఆందోళనకారులను గాంధీభవన్ గేటు భయటే భారీ కెడ్లు వేసి పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ డౌన్, డౌన్ అంటూ కాంగ్రెస్ మహిళ కార్యకర్తలు గేట్లు ఎక్కడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్