ఎంఐఎం నేతల ఇంటింటి ప్రచారం

61చూసినవారు
ఎంఐఎం పార్లమెంటు అభ్యర్థి అసౌదిన్ ఓవైసీకి మద్దతుగా త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల ప్రచార లో భాగంగా నాంపల్లి స్థానిక ఎంఐఎం నేతలు శనివారం ఇంటింటికి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు ఎంఐఎం అభ్యర్థకి మద్దతుగా నిలిచి భారీ మెజార్టీని అందజేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్