ఎక్సైజ్ సూపరింటెండెంట్ ను విధుల నుంచి తొలగించాలి

76చూసినవారు
వనపర్తి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రభు వినయ్ ను సర్వీస్ నుంచి తొలగించాలని బీసీ పొలిటికల్ జేఏసీ డిమాండ్ చేశారు. దానికి సంబంధించి గురువారం హైదరాబాద్ నాంపల్లిలోని ఆబ్కారీ భవన్లో జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేశారు. ప్రభు వినయ్ మూడు నెలల నుంచి విధులకు హాజరు కాకుండా జీతం తీసుకుంటున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్