దానం, కడియం శ్రీహరిలపై మండిపడ్డ పాడి కౌశిక్ రెడ్డి

84చూసినవారు
బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం బీఆర్ఎస్ భవన్లో ఆయన మాట్లాడారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ ను చీట్ చేసి కాంగ్రెస్ లో చేరి సికింద్రబాద్ ఎంపీగా పోటీ చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. కడియం శ్రీహరి పచ్చి మోసగాడు క్యారెక్టర్ ఉన్న వ్యక్తిని అని చెప్పుకుంటాడు అనీ దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయాలని సవాల్ విసిరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్