అమరవీరుల స్థూపం వద్ద పాలాభిషేకం

73చూసినవారు
రైతు రుణమాఫి చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు రాచకొండ వెంకటేష్, పున్న కైలాష్ నేత శుక్రవారం నాంపల్లిలోని అమరవీరుల స్థూపం వద్ద పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు జై కాంగ్రెస్, జై కిసాన్ నినాదాలు చేశారు. ఇప్పటికే రూ. లక్ష మాపి చేసినట్లు తెలిపారు. ఆగష్టు 15లోపు రూ. 2 లక్షల రుణమాఫి అవుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్