భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

81చూసినవారు
భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి అయోధ్య నగర్ లో శనివారం 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా బీజేపీ జెండాని బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ దినదిన అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పులి బలరాం, వెంకటేశ్వర రెడ్డి, వెంకట్ రెడ్డి, కూన మహేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్