కుత్బుల్లాపూర్ మండలం బాచుపల్లి ప్రగతి నగర్ లో ఆదివారం తేజస్ (27) అతి దారుణంగా నరికి చంపారు. గత రెండు నెలల క్రితమే ఒక కేసులో సిద్దు జైలు నుండి విడుదలైనట్టు సమాచారం. ఒకే సారి 20 సార్లు పొడిచినట్టు తెలుస్తుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.