ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్ లో పడి బాలిక మృతి

5813చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పేట్ బషీరాబాద్ పి. యస్ పరిధి సుచిత్ర సెంటర్ లోని ఎన్సీఎల్ సింధు కమ్యూనిటీ లో ఉన్న స్విమ్మింగ్ పూల్ తండ్రి నిఖిల్ కుమార్ తో వచ్చిన ఆద్వా అనే 8 సంవత్సరాల బాలికను సోమవారం స్విమ్మింగ్ పూల్ కి తీసుకొని వెళ్లారు. స్విమ్మింగ్ ఇద్దరూ కలిసి చేశాక నిఖిల్ కుమార్ తన డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్లి వచ్చి తిరిగి పాప కోసం చూడగా తన కుమార్తె స్విమ్మింగ్ పూల్ వద్ద నీటిలో కనిపించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్