డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ

53చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మైసమ్మగూడలో మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాలిటికల్ కాలేజ్ ఆధ్వర్యంలో బుధవారం యాంటీ డ్రగ్స్ పైన కాలేజీ నుంచి మెయిన్ క్యాంపస్ వరకు విద్యార్థులచే అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాసం, రంగోలి, డిబెట్ పోటీలు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు డ్రగ్స్ తీసుకోవడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్