కుత్బుల్లాపూర్ లో నకిలీ డాక్యుమెంట్స్ ముఠా అరెస్ట్

74చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం షాపూర్ నగర్లో కార్యాలయంలో నకిలీ డాక్యుమెంట్ తో ఖాళీ స్థలాలను విక్రయిస్తున్న ముఠా ను జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం రిమాండుకు తరలించారు. జీడిమెట్ల పియస్ సుభాష్ నగర్ లో స్థల యజమాని సురేష్ కు తెలియకుండ పేక్ డెత్ సర్టిఫికెట్ తో147ప్లాట్ 200గజాల స్థలం విక్రయించారు. 6గురిని రిమాండుకు తరలిస్తున్నామని మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు బాలవగర్ డిసిపి సురేష్ కుమార్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్